Posted on 2025-04-21 11:05:03
కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంబంధించింది కేశవ్ పురం ప్రాంతం లారెన్స్ రోడ్డులోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సమీపంలోని ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది,
దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి ఇక సమీపా నివాసాల దగ్గర దట్టంగా పొగ కమ్ముకుంది దీంతో ప్రజలు బయటకు వచ్చేసారు ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం 14 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియ రాలేదు.
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >