Posted on 2025-04-21 11:05:03
కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంబంధించింది కేశవ్ పురం ప్రాంతం లారెన్స్ రోడ్డులోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సమీపంలోని ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది,
దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి ఇక సమీపా నివాసాల దగ్గర దట్టంగా పొగ కమ్ముకుంది దీంతో ప్రజలు బయటకు వచ్చేసారు ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం 14 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియ రాలేదు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము
Posted On 2026-03-12 17:34:10
Readmore >
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ
Posted On 2026-03-12 17:29:36
Readmore >
లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Posted On 2026-03-12 17:28:11
Readmore >
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Posted On 2026-03-12 13:45:42
Readmore >
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
Posted On 2026-03-12 13:44:39
Readmore >
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Posted On 2026-03-12 12:57:08
Readmore >