Posted on 2025-04-21 07:35:03
కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంబంధించింది కేశవ్ పురం ప్రాంతం లారెన్స్ రోడ్డులోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సమీపంలోని ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది,
దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి ఇక సమీపా నివాసాల దగ్గర దట్టంగా పొగ కమ్ముకుంది దీంతో ప్రజలు బయటకు వచ్చేసారు ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం 14 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియ రాలేదు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్సీఎస్టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >