Posted on 2025-02-13 16:01:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు శృతి రెడ్డి వివాహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నవ దంపతులను దీవించి ఆశీస్సులు అందించారు. మాజీ వైస్ ఎంపీపీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ , మాజీ పురపాలక చైర్మన్ అగునూరు విశ్వం,సుదర్శన్, కొమ్ము కృష్ణ సీతారాం, రఘునాయక్, కేకే కృష్ణ పురుషోత్తం రెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, యాదగిరి యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, రాయికల్ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, జితేందర్ రెడ్డి, జాంగారి రవి, పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >