Posted on 2025-02-12 12:47:04
డైలీ భారత్, హైద్రాబాద్:రాష్ట్రంలో జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది..
నేడు ఎన్నికల కమిషన్ రాష్ట్రస్థాయిలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది..
మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జెడ్పిటిసి, ఎంపీటీసీ ల రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోవడానికి సమావేశం ఈ రోజు నిర్వహించనుంది..
ఇప్పటికే గ్రామాల్లో రాజకీయ పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై సర్వేలు నిర్వహిస్తున్నారు..
అధికారులు కూడా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీటీసీ పోలీస్ స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేశారు..
ఈ వారంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >