Posted on 2025-02-12 11:57:54
శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని ఓ టెంపుల్ లో మాంసం ముద్దల ప్రత్యక్షం కలకలం రేపుతోంది. ఆంజనేయ స్వామి టెంపుల్ లోని శివుని లింగం వద్ద మాంసం చూసి భక్తు లు ఖంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని టప్పాచబుత్ర హనుమాన్ ఆళయంలో ఈ ఘటన జరిగింది
ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు హైదరాబాదులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేశారు దుండగులు
మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. మరోవైపు ఆలయానికి భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శివలింగం వద్ద మాంసం ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >