Posted on 2025-02-05 15:05:39
బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజవర్గ ఇన్చార్జి & మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమ యంలోనైనా వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని బాణోత్ మదన్ లాల్ BRS పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయనొక ప్రకటన విడు దల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కేసిఆర్. కేటీఆర్ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేకపోతున్నా వలన విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజూ రవిచంద్ర ఆరాధ్యంలో BRS పార్టీ నాయకులు. కార్యకర్తలు
కష్టపడి పనిచేస్తే భవిష్యత్ అంతా మనదేనని, వైరా నియోజవర్గంలో పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లుగా బరిలో నిలిచే అభ్యర్థులు ప్రజ లతో మమేకం కావాలన్నారు. వారి సమ స్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూడాల న్నారు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందు సమ ష్టిగా పని చేయాలని ఆయన కోరారునాకు అధికారం ఉన్న లేకపోయినా.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా ఏ సమస్య అయినా పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >