Posted on 2025-02-05 15:09:57
ముఖ్య అతిథిగా ప్రసంగించిన ప్రముఖ సాహితీవేత్త డా. చిటికెన
డైలీ భారత్, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో పుస్తకావిష్కరణ ఘనంగా జరిగినది. కందాళ పద్మావతి రచించిన "హృది స్వప్నం" కవితా సంపుటి ని ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు డా. చిటికెన కిరణ్ కుమార్ .ఆచార్య కొలకలూరు ఇనాక్, డా. నాలేశ్వరం శంకరంలు ఆవిష్కరించారు.
సభను ఉద్దేశించి ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ కవితా సంపుటిలోని విషయాలను కూలంకుశంగా చర్చించారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదన్నారు. సామాజిక మాధ్యమాలలో అనేకంగా పలు సంఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. ప్రాచాత్య ధోరణిలో మనిషి యాంత్రిక జీవనంలో కొనసాగుతూ అనేక మైనటువంటి బాధ్యతలు విస్మరిస్తున్నారని చిటికెన తెలిపారు.
కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కంచర్ల విజయభాస్కర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్, డా. చిటికెన కిరణ్ కుమార్, డా. నాలేశ్వరం శంకరంలు పాల్గొన్నారు. పుస్తక రచయిత్రి కందాల పద్మావతి, ప్రముఖ గాయని దివాకర్ల సురేఖ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమలాకరశర్మ, వేల్పూరి నరసింహాచార్యులు, తేరాల సాధన, సతీష్ లతో పాటు పలు రాష్ట్రాల నుండి కవులు, రచయితలు హాజరై సభను విజయవంతం చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >