Posted on 2025-02-04 20:29:56
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో ప్రమాదవసత్తుఈరోజు సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగసిపడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంటల ధాటికి కెమికల్ ఫ్యాక్టరీలోని రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ విస్తరించింది.
దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
బిజ్జరం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విద్యాసాగర్ ఘన విజయం
Posted On 2025-12-11 20:32:02
Readmore >
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి : గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-12-11 19:23:59
Readmore >
డాక్టర్ ఏ.విశాల్ నూతన పిల్లల మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రారంభించిన సీపీ
Posted On 2025-12-11 19:14:34
Readmore >
ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2025-12-11 11:52:42
Readmore >
అంబులెన్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఇద్దరు రోగులు
Posted On 2025-12-11 11:17:56
Readmore >