Posted on 2026-03-12 17:34:10
డైలీ భారత్, కామారెడ్డి: ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి లో కిడ్నీ పైనా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. కిడ్నీ యొక పనితీరు గురించి వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో (Addl.DME) డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డయాలసిస్ మేనేజర్ శ్రీనివాస్, RMOలు, డిపార్ట్మెంట్ HODల ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగులు 74 మంది నిత్యం డయాలసిస్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ రోగులకు పండ్లు పంచడం జరిగింది.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >