Posted on 2026-03-12 17:34:10
డైలీ భారత్, కామారెడ్డి: ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి లో కిడ్నీ పైనా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. కిడ్నీ యొక పనితీరు గురించి వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో (Addl.DME) డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డయాలసిస్ మేనేజర్ శ్రీనివాస్, RMOలు, డిపార్ట్మెంట్ HODల ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగులు 74 మంది నిత్యం డయాలసిస్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ రోగులకు పండ్లు పంచడం జరిగింది.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >