Posted on 2024-10-31 18:19:20
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రజా సేవకు తమ రాజకీయ జీవితాన్ని అంకితం చేసి వారిలో నిస్వార్థ నిఖర్సైన నేతల్లో అగ్ర గణ్యులని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ కొనియాడారు. ఇందిర గాంధీ వర్ధంతి సందర్భంగా కేశం పెట్ రోడ్డు గల విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, .పాల్గొన్న వారు మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు, యదయ్య యాదవ్, చెంది తిరుపతి రెడ్డి,అగ్గనూర్ బస్వo, శ్రీనివాస్ యాదవ్, రఘు నాయక్, శ్రీకాంత్ రెడ్డి,ఇబ్రహీం, స్వరర్ పాషా, ప్రకాష్ గౌడ్, సుదర్శన్ గౌడ్,కృష్ణ రెడ్డి,హరినాద్ రెడ్డి బాలరాజు గౌడ్, నర్సింలు,అనంతం, ముబారక్,సయ్యద్ ఖదీర్, జగదీశ్ము ముదిరాజ్,రాజేష్, మన్నే రవి,వాసు, జంగారి రవి, మంగ మధు, లింగారెడ్డి గూడ అశోక్, సీతారాం తదితరులు పాల్గొన్నారు..
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >