Posted on 2024-10-31 10:51:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పాపకొల్లు ప్రధాన సెంటర్లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .మండల నాయకులు రోకటి సురేష్ మాట్లాడుతు ఆమె చేసిన సేవలను కొనియాడారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య, సక్రు, ఎస్ కే సుభాని, హత్తి రామ్, సామ్య, రాంబాబు, మహిళా నాయకురాలు బాదావత్ రజిత, పాపిని మధు, రాయి విష్ణుమూర్తి, రామనాథం, రామస్వామి, పోతిని బాబు, లక్ష్మణ్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >