Posted on 2024-10-31 06:21:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పాపకొల్లు ప్రధాన సెంటర్లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .మండల నాయకులు రోకటి సురేష్ మాట్లాడుతు ఆమె చేసిన సేవలను కొనియాడారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య, సక్రు, ఎస్ కే సుభాని, హత్తి రామ్, సామ్య, రాంబాబు, మహిళా నాయకురాలు బాదావత్ రజిత, పాపిని మధు, రాయి విష్ణుమూర్తి, రామనాథం, రామస్వామి, పోతిని బాబు, లక్ష్మణ్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >