Posted on 2024-10-26 21:12:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్ & మిర్యాల శ్రీనివాస్ మల్యాల సతీష్ ఎస్కే పాషా భానుమత్ రఘుపతి చంద్రగిరి దేవయ్య నూతి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >