Posted on 2024-10-26 15:51:39
డైలీ భారత్ మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. కే సముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి ట్రైన్ దిగి తనను తాను బీర్ బాటిల్తో పొడుచుకుని రాళ్లతో కొట్టుకుంటూ శుక్రవారం సాయంత్రం హల్ చల్ చేశాడు.దీంతో అతడిని చూసి భయపడిన స్థానికులు తమపై దాడి చేస్తాడేమోనన్న భయంతో దూరంగా పరుగులు తీశారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన స్థానికులపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >