Posted on 2024-10-05 17:10:32
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు బతుకమ్మ సంబరాల్లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యులు డి కె అరుణ,బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి, బిజెపి మహిళా కార్యకర్తలు మరియు తెలంగాణ ఆడబిడ్డలు పాల్గొన్నారు
ఆడే అడుగు ఆగకుండా,
పాడే గొంతు వణకకుండా,
కొలిచే గుండె బెదరకుండా,
భాగ్యనగరం నడిబొడ్డున,
భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి వాకిట్ల..
గౌరవంగా ఆ గౌరమ్మను కొలిచి,
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి, పాతబస్తీ ఆడపడుచులకు అండగా నిలబడి, వారితోపాటు బతుకమ్మ ఆడిన మన తెలంగాణ బిజెపి మహిళా మోర్చా...
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >