Posted on 2023-11-11 11:27:15
డైలీ భారత్, నల్గొండ జిల్లా: ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పాల్వాయి స్రవంతి సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్లో పాల్వాయి స్రవంతి చేరనున్నట్లు తెలిసింది. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని స్రవంతి మనస్తాపం చెందారు.
నేడు లేదా రేపు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్లో చేరనున్నారు.
గతం లో మునుగోడు ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే..
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >