| Daily భారత్
Logo




నరసింహులపేటలో గంగమ్మ ఒడిలోకి గౌరీ తనయుడు

News

Posted on 2024-09-19 22:21:49

Share: Share


నరసింహులపేటలో గంగమ్మ ఒడిలోకి గౌరీ తనయుడు

డైలీ భారత్, నర్సింహులపేట: నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నరసింహులపేటలోని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. చివరి రోజు నిమజ్జనం సందర్భంగా లడ్డు ప్రసాదానికి వేలం నిర్వహించగా లడ్డు ప్రసాదాన్ని వేలంలో దేశాపాక నాగరాజు దంపతులు రూపాయలు 5000 కు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో గణేషుడిని గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్లారు

ఈ కార్యక్రమంలో  అంబేద్కర్ యూత్ అధ్యక్షులు దారెల్లి చింటూ, నవీన్, గణేష్, ప్రశాంత్, బంటి, దేవేందర్, దేశపాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >