Posted on 2024-09-19 18:51:49
డైలీ భారత్, నర్సింహులపేట: నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నరసింహులపేటలోని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. చివరి రోజు నిమజ్జనం సందర్భంగా లడ్డు ప్రసాదానికి వేలం నిర్వహించగా లడ్డు ప్రసాదాన్ని వేలంలో దేశాపాక నాగరాజు దంపతులు రూపాయలు 5000 కు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో గణేషుడిని గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్లారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షులు దారెల్లి చింటూ, నవీన్, గణేష్, ప్రశాంత్, బంటి, దేవేందర్, దేశపాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >