Posted on 2024-09-19 20:24:23
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ బాబర్ అలీ ఖాన్,మొహమ్మద్ ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా షాద్ నగర్ పట్టణములో గురువారం ర్యాలి పటేల్ రోడ్డు మస్జిద్ నుండి కౌసర్ మస్జీద్ వరకు ర్యాలీ జరిగింది . ఈ సంధర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్,మొహమ్మద్ ఇబ్రహీం,సదర్ ,ఖాజీ సయ్యద్ ,ముఖ్తదీర్ అలీ , మొహమ్మద్ గౌస్ ఎంఐఎం,అడ్డు,సర్వర్ పాషా, మాసూద్ ఖాన్, లేయిక్ ముబీన్ ఘోరి, మిలేదున్ నబి ర్యాలీ ని జయపదం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు చెప్పారు .
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >