Posted on 2024-09-19 11:59:14
డైలీ భారత్, నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల మైనార్టీ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ కాగా వారి ఆచూకీ లభ్యమైంది. మంగళవారం పాఠశాల నుంచి విద్యార్థులు తౌఫిక్, అబ్దుల్ రహమాన్, ముజీబ్ మిస్ అయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన దేవరకొండ డీఎస్పీ గిరిబాబు స్పెషల్ టీంలను రంగంలోకి దింపి విద్యార్థుల ఆచూకీని కనిపెట్టారు. బుధవారం అర్ధరాత్రి మాల్ నుంచి HYD వెళ్లే దారిలో గుర్తించి పేరెంట్స్ కు అప్పగించినట్లు తెలిపారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >