Posted on 2024-09-12 17:17:10
మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ఆధ్వర్యంలో అందజేత
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి కళ్యాణ రధం, ప్రధాన ద్వారాల కోసం స్థానిక భక్తుడు ఆకుల వెంకటేశం రూ. 5,11,000 (ఐదు లక్షల పదుకొండు వేల రూపాయలు) విరాళం సమర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సమక్షంలో భక్తుడు ఆకుల వెంకటేశం తన విరాళాన్ని వితరణ చేశారు. స్వామి రథంతోపాటు ప్రధాన ద్వారాల నిమిత్తం ఆకుల వెంకటేశాం ముందుకు రావడం పట్ల మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని గంగవతి కర్ణాటక నుండి వచ్చిన శిల్పులకు దాత ద్వారా వాటిని అందజేశారు.
ఇందులో మున్సిపల్ కో అప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, సూరి శెట్టి నర్సిములు, కౌన్సిలర్ బచ్చలి నర్సిములు, సూరిశెట్టి నర్సిములు, సాయి ఇశ్వర్ రెడ్డి,భూపాల్,వినోద్ శ్రీనివాస చార్యులు, తేజ తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >