Posted on 2024-09-11 21:39:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం శరణబసప్ప కాలనీలోని కాకతీయ పాఠశాలలో విద్యార్దులు గణపతికి గత ఐదు రోజులుగా ఘనంగా పూజలు నిర్వహించారు, బుదవారం నాడు విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేస్తు మేళ తాళలతో గణపతి నిమార్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ , బాలాత్రిపురసుందరి దేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త , ఉపాధ్యాయలు విజయలక్మి, రాజేశ్వరి, సౌజన్య,నీతూ శర్మ,రాజేష్, నర్మదా,రజిత, రాధ, ప్రసన్న,సబిత,శ్రీ నిత్య, జానకి, సరిత, సంయుక్త, నవీన, అలైదీత,రఘు,గీతాంజలి, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >