Posted on 2024-09-09 21:31:53
డైలీ భారత్, బొజ్జన్నపేట:ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పిల్లలకి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు అదేవిధంగా ఈరోజు బొజ్జన్నపేటలోని అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం పంపిణీ జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు యాకమ్మ రమాదేవి కళావతి వెంకటలక్ష్మి ఆయాలు స్కూల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >