Posted on 2024-09-09 10:56:59
డైలీ భారత్, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరుకా నున్నారు.
చేనేత రంగంలో కొత్త పద్దతులలో శిక్షణ ఇచ్చేం దుకు ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు.
దేశంలో కేవలం ఆరు ప్రదేశాలలో మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూ మ్ టెక్నాలజీలు ఉన్నాయి.
ఈ సంస్థ ద్వారా ప్రతి ఏడాది విద్యార్థులకు చేనేత మరియు టెక్స్టైల్ సాంకేతి కతతో సంవత్సరాల డిప్లొ మా కోర్సును అభ్యసించ డానికి అవకాశం కలుగు తుందని,తెలిపారు.
సంవత్సరాల శిక్షణ తర్వాత విద్యార్థులకు చేనేత మరి యు టెక్స్టైల్స్లో డిప్లొమా అందజేయనున్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 36వేల,133 మంది లబ్ధిదారులకు 290 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >