Posted on 2024-09-09 10:56:59
డైలీ భారత్, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరుకా నున్నారు.
చేనేత రంగంలో కొత్త పద్దతులలో శిక్షణ ఇచ్చేం దుకు ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు.
దేశంలో కేవలం ఆరు ప్రదేశాలలో మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూ మ్ టెక్నాలజీలు ఉన్నాయి.
ఈ సంస్థ ద్వారా ప్రతి ఏడాది విద్యార్థులకు చేనేత మరియు టెక్స్టైల్ సాంకేతి కతతో సంవత్సరాల డిప్లొ మా కోర్సును అభ్యసించ డానికి అవకాశం కలుగు తుందని,తెలిపారు.
సంవత్సరాల శిక్షణ తర్వాత విద్యార్థులకు చేనేత మరి యు టెక్స్టైల్స్లో డిప్లొమా అందజేయనున్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 36వేల,133 మంది లబ్ధిదారులకు 290 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >