| Daily భారత్
Logo




షాద్ నగర్ వినాయక మండపాల్లో దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-09-07 20:23:57

Share: Share


షాద్ నగర్ వినాయక మండపాల్లో దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో పలు వినాయక మండపాలు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన కాలేజీ రోడ్డు భగత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అందేమోహన్ నేతృత్వంలో మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గంజిలో మార్వాడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈశ్వర్ కాలనీలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలు ఆధ్యాత్మికతతో పూజలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉత్సవాలకు మించిన మంచి విషయం మరొకటి ఉండదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు..

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >