Posted on 2024-09-07 23:53:57
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో పలు వినాయక మండపాలు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన కాలేజీ రోడ్డు భగత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అందేమోహన్ నేతృత్వంలో మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గంజిలో మార్వాడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈశ్వర్ కాలనీలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలు ఆధ్యాత్మికతతో పూజలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉత్సవాలకు మించిన మంచి విషయం మరొకటి ఉండదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు..
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >