Posted on 2024-09-07 23:52:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం నెహ్రూ సంజీవ్ నగర్ కాలనీలో మిత్ర త్రీసుల్ యూత్ ఆధ్వర్యంలో శనివారం వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని అధిష్టించారు. ఈ కార్యక్రమంలో మిత్ర త్రీసుల్ యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >