| Daily భారత్
Logo




విశ్వకర్మ సేవా ట్రస్ట్ ప్రకృతి వనం భూమి పూజలో పాల్గొన్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

News

Posted on 2024-08-31 17:15:15

Share: Share


విశ్వకర్మ సేవా ట్రస్ట్ ప్రకృతి వనం భూమి పూజలో పాల్గొన్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గు మండలం రావిరాల గ్రామంలో  విశ్వకర్మ  వారి స్థలం దాత గురజాపు వరప్రసాద్  ఆధ్వర్యంలో విశ్వకర్మ సేవా ట్రస్ట్ ప్రకృతి వనం  భూమి పూజ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి , దాసోజు శ్రావణ్ హాజరై భూమి పూజలో పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమం లో వెంకట్ రెడ్డి,

 చింతాడ నరేంద్ర , వింజరపు గోవింద రావు  బంగారు తాత రావు, పెంట శ్రీనివాస్ రావు , ఉమామహేశ్వర చారి కొండ శ్రావణ్ ,చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి , వెంకట్ రెడ్డి , అందె మహేష్  పద్మాచారి, నూలు రమేష్, రఘనందన్ రెడ్డి, మల్లికార్జున రావు, గడ్డమీది రాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఈఈ

Posted On 2026-05-25 15:20:36

Readmore >
Image 1

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

Posted On 2026-05-25 15:10:05

Readmore >
Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >