| Daily భారత్
Logo




అక్రమ రేషన్ పట్టివేత...

News

Posted on 2026-05-25 09:04:41

Share: Share


అక్రమ రేషన్ పట్టివేత...

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మంజిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు నెలల రేషన్ బియ్యం   అడ్డుదారులు తొక్కుతుంది, వివరాల్లోకెళితే  ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి తనదైన శైలిలో అక్రమ రేషన్ రవాణా సరఫరా చేస్తూ ఉన్నాడు. కల్లూరు మండల పరిధిలోని రేషన్ డీలర్ షాపు నుండి ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు తల్లాడ మండల పరిధిలోని  నారాయబంజర గ్రామంలో అక్రమంగా రవాణా చేస్తున్న AP 39 TY  1851 ) ఎస్ ఎం ఎల్  వాహనంలో 100  బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రేషన్ దందాను ఎంత అరికట్టిన అక్రమార్కుల మాత్రం గుట్టు చప్పుడు కాకుండా రేషన్ దందాను కొనసాగిస్తున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అక్రమార్కుల ఆగడాలను అరికట్టవలసినదిగా  పేద ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.

Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >
Image 1

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

Posted On 2026-05-24 10:59:31

Readmore >