Posted on 2024-08-29 19:52:12
విద్య, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తాం
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ కు ఘన స్వాగతం పలికిన కందుకూరు మండలం, ఆర్కేపురం డివిజన్ వాసులు... శాశ్వత అభివృద్ధికి చిరునామా లక్ష్మారెడ్డి అన్న అంటూ కీర్తించారు.
కందుకూరు మండలం గూడూరు, కొత్తగూడ, పులిమామిడి, ధన్నారం గ్రామాల్లో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >
వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-05-24 11:06:50
Readmore >