Posted on 2023-11-04 19:45:50
డైలీ భారత్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో, సీట్ల కేటాయింపులో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంది.ఇక, తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ను రెండు స్థానాల్లో బరిలో నిలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
కాగా, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ స్థానం రేవంత్ను పోటీ చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ క్రమంలో ఈనెల ఎనిమిదో తేదీన రేవంత్ కామారెడ్డి(kamareddy)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే, ఈనెల ఆరో తేదీన కొడంగల్లో రేవంత్ నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో రేవంత్ భేటీ అయ్యారు. ఇక, సీఎం కేసీఆర్ పోటీలో ఉన్న స్థానం నుంచి రేవంత్ బరిలో దిగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు.. నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. ఇక, షబ్బీర్ అలీ నామినేషన్కు రేవంత్ వెళ్లనున్నారు. అయితే, సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో ఉండటం షబ్బీర్ అలీ అక్కడ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలసిందే.
భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి
Posted On 2026-02-14 08:27:20
Readmore >
జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి
Posted On 2026-02-14 07:54:12
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
Posted On 2026-02-14 07:47:12
Readmore >
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >