Posted on 2024-08-08 12:29:10
డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీ - నజాఫ్గఢ్లో 9వ తరగతి చదివే ఓ అబ్బాయి అదే క్లాస్ చదివే తన స్నేహితురాలికి ఐ ఫోన్ గిఫ్ట్ ఇద్దామని, తన ఇంట్లోనే అమ్మ బంగారాన్ని దొంగతనం చేశాడు.
ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన రూ. 50 వేలతో ఐ ఫోన్ కొని 9వ తరగతి చదివే తన స్నేహితురాలికి గిప్ట్గా ఇచ్చాడు.. బంగారం దొంగతనం జరిగిందని వాళ్ల అమ్మ ఫిర్యాదు చేస్తే పోలీసులు సీసీటీవీ పరిశీలించి దొంగతనానికి బయటి వ్యక్తులు ఎవరు రాలేదని నిర్ధారించుకున్న 9వ తరగతి చదివే కొడుకును పోలీసులు ప్రశ్నించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >