Posted on 2024-08-06 22:56:54
గద్దర్ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజల సమస్యలు సమాజానికి తెలిసేలా పాటతో ప్రజలను చైతన్య పరిచిన ఉద్యమకారుడు, గాయకుడు వ్యక్తి, శక్తి గద్దర్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. రవీంద్ర భారతిలో గద్దర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యలో లేకున్నా ఆయన పాట ఆయన మాట ఆగలేదన్నారు. ఆయన అందించిన జ్ఞానాన్ని ప్రజలందరికీ అందించి భావి తరాలకు చైతన్య దిశలో తీసుకెళ్ళాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని దక్కించుకోవడానికి గద్దర్ పాట మూల స్తంభంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, సీపీఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు..
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >