డైలీ భారత్, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నేడు మహబూబాద్ జిల్లా అన్ని మండలాలలో ఘనంగా నిర్వహించారు.. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకు మహబూబాబాద్ జిల్లా అన్ని మండలాలలో ర్యాలీలు నిర్వహించి, మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరపున పోలీస్ అధికారులు కూడా పాలుపంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.