Posted on 2024-08-04 17:16:24
కేరళ వయనాడ్ వరద బాధితులను ఆదుకుందాం
సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఏఐటియుసి ఆధ్వర్యంలో షాప్ టు షాప్ విరాళాల సేకరణ కార్యక్రమం
విజయ హాస్పిటల్ చందులాల్ రాథోడ్ కు ధన్యవాదాలు
సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. శ్రీను చౌహన్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అకాల వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం లోని వయనాడ్ ప్రాంత ప్రజలు 350కి పైగా మృతిచెందారని వేలసంఖ్యలో నిరాశ్రయులయ్యారని వారిని ఆదుకోవాలని కోరుతూ సీపీఐ షాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో విరాళాలను సేకరించారు. విజయ హాస్పిటల్ చందులాల్ రాథోడ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం శ్రీను మాట్లాడుతూ... వరద బాధితుల సహాయార్థం మానవ త్వం కలిగిన ప్రతిఒక్కరు తోచిన విధంగా ధన, వస్తురూపేన సహాయం అందించాలని కోరారు. సేకరించిన విరాళాలను రాష్ట్ర నాయకత్వం ద్వారా కేరళ ప్రజలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ ఆకాష్ సాయి సిపిఐ మండల కార్యదర్శి లింగం నాయక్ చంద్రబాబు శంకర్ తదితరులు పాల్గొన్నారు..
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >