| Daily భారత్
Logo




జిల్లా గ్రంధాలయ సంస్థకు పుస్తకాలు అందజేత

News

Posted on 2024-08-03 14:03:03

Share: Share


జిల్లా గ్రంధాలయ సంస్థకు పుస్తకాలు అందజేత

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యార్థుల ప్రయోజనం కోసం పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని బి.ఎన్ రావు ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ బి.ఎన్.రావు అన్నారు. శనివారం జిల్లా గ్రంధాలయ సంస్థకు పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గ్రంథాలయ సంస్థ నుంచి  ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను తెలిపారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో వారికి ఉపయోగపడేలా బి.ఎన్ ట్రస్ట్ ద్వారా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆసిఫాబాద్ కరీంనగర్ తో పాటు అనేక జిల్లాల్లో సేవలు అందించామని తెలిపారు. విద్యార్థుల ఉపయోగం కోసం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు అన్ని పోటీ పరీక్షలకు కావలసిన శిక్షణ అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పత్తిపాక పద్మ, గుండ్లపల్లి నీరజ, ట్రస్టు నిర్వాహకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >