| Daily భారత్
Logo




చలో ఢిల్లీ కార్యక్రమన్ని విజయ వంతం చేయండి : జాంగారి రవి

News

Posted on 2024-07-27 13:53:17

Share: Share


చలో ఢిల్లీ కార్యక్రమన్ని విజయ వంతం చేయండి : జాంగారి రవి

ఈనెల 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ 

టిఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిర్సనోళ్ల బాలరాజ్ 

తెలంగాణ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జాంగారి రవి పిలుపు 

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశ లలో ప్రవేశ పెట్టాలి అని డిమాండ్ చేస్తూ టీఎంఆర్పిఎస్, టీఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  ఈనెల 6,7 వ తేదీలలో జరిగే చలో ఢిల్లీలో దీక్ష, ధర్నా, కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ స్టూడెంట్ మాదిగ ఫెడరేషన్ జాంగారి రవి తెలిపారు. ఈ సందర్బంగా జాంగారి రవి మాట్లాడుతూ ఇప్పుడు జరిగే పార్లమెంటు వర్ష కాల సమావేశంలో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు చేపట్టాలి. ఎస్.సి. వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుభూతితో కూడిన సరైన నిర్ణయం తీసుకొని భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బలపరుస్తూ పెద్ద సామాజికవర్గమైన మాదిగ (చమార్), మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని గతంలో  బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తక్షణమే ఎస్.సి. వర్గీకరణ బిల్లు ఉషామెహ్రా కమిషన్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్.సి.ల జనాభా దామాష ప్రకారం ఎ, బి, సి, డి, బిల్లు పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత పొందే విధంగా చూడాలని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపగ జంగయ్య, రాష్ట్ర నాయకులు కర్రే కృష్ణయ్య, భీంరాజ్, మసయ్య, రాజు, శ్యామ్, మాదిగ పెడరేషన్ నాయకులు దాసరి శివ, విజయ్, కల్యాణ్, వరప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >