Posted on 2024-07-25 12:26:25
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కి చెందిన గుంటుక రాజయ్య (81) అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనపడక పోయేసరికి తన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం డయల్100 కాల్ కి సమాచారం ఇవ్వగా సిరిసిల్ల టౌన్ పోలీసులు ఎస్.ఐ శ్రీనివాస్ , బన్సీలాల్, ఉమాపతి, ఎల్లగౌడ్, రాజేందర్, శ్రీధర్ లు రాజయ్య కోసం వెతుకగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని వంశీ కృష్ణ కాలనిలో వర్షపు నీటిలో సృహ తప్పిపోయి పడి ఉండగా వెంటనే 108 కాల్ చేసి అంబులెన్స్ పిలిపించి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >