Posted on 2024-07-24 18:58:15
డ్రైవర్ ప్రాణాలను బలిగొన్న మరో డ్రైవర్
డైలీ భారత్, చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలోని మహాసముద్రం టోల్గేట్ వద్ద బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న బస్సులు రెండు మహాసముద్రం టోల్గేట్ వద్ద రాసుకుంటూ వెళ్లి ఓ బస్సు అద్దం మరో బస్సుకు తగిలి దీంతో రెండు బస్సుల డ్రైవర్లు టోల్గేట్ ఎదుట ఘర్షణ పడ్డారు టోల్గేట్ పాయింట్ వద్దకెళ్లాక మరోసారి రెండు బస్సులు ఆపి గొడవపడ్డారు మాట మాట పెరిగి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ సుధాకర్ రాజు బస్సు దిగి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదుట నిలబడి మాట్లాడుతుండగా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు అతడి పై నుంచి బస్సును పోనించి సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళాడు దీంతో సుధాకర్ రాజు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు కింద చిక్కుకోగా సుధాకర్ రాజు గుర్తుపట్టలేనంతగా ఆయన మృతదేహం చితికిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >