Posted on 2023-11-01 11:53:11
హిందూ సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పత్తిపాక సురేష్
డైలీ భారత్, సిరిసిల్ల :నవంబర్ రెండు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోతున్న పద్మశాలీల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని హిందూ సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పత్తిపాక సురేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుదవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సురేష్ మాట్లాడుతూ కోరుట్లలో నిర్వహించిన పద్మశాలి ఆత్మగౌరవ సభకు లక్ష మందికిపైగా హాజరై విజయవంతం చేశారని గుర్తు చేశారు. గడిచిన 70 సంవత్సరాల నుంచి సిరిసిల్లలో నాయకత్వం మార్పు జరగలేదని, రాజకీయ మార్పు కోసం తాను ముందుకు వస్తున్నట్లు తెలిపారు. గురువారం జరగబోయే పద్మశాలీల ఆత్మగౌరవ సభకు పార్టీల కతీతంగా అధిక సంఖ్యలో పద్మశాలీలు పాల్గొని తనను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-01 13:21:20
Readmore >
వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-01 12:55:54
Readmore >
ఆదరించి ఆదుకోండి.. మా బాబుని బ్రతికించండి.. కథనానికి స్పందించిన SP నరసింహ IPS
Posted On 2026-04-01 12:33:53
Readmore >
FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు
Posted On 2026-04-01 07:56:39
Readmore >
ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ " పై సర్టిఫికెట్ కోర్స్ ముగింపు సమావేశం
Posted On 2026-04-01 05:45:44
Readmore >