Posted on 2024-07-22 11:11:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లాలో తెనాలికి చెందిన హారిక(24) గతేడాది అమెరికా వెళ్లి, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహామాలో ఎంఎస్ చేస్తున్నారు. ఆదివారం యూనివర్సిటీ నుంచి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఓ బైకర్ కిందపడటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాల నుంచి వచ్చిన 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆమె మరణించగా మిగతావారికి గాయాలయ్యాయి.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >