Posted on 2024-07-20 14:42:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుండి 4:15 వరకు మార్చడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన స్వాగతిస్తున్నాం. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఒకే పనివేళల లు ఉండటం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఒకే గ్రామంలో ఉన్న పి ఎస్, యు పి ఎస్, హై స్కూల్ లలో ప్రస్తుతం ఉన్న పనివేళల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. నూతన టైం టేబుల్ వల్ల పట్టణ ప్రాంతాల్లో ,రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. ఉదయం పూట 30 నిమిషాలు ముందుగా బడులు ప్రారంభం కావడం వల్ల విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన స్వాగతిస్తున్నాము.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
పాకాల శంకర్ గౌడ్
గుండమనేని మహేందర్ రావు.
అంబటి రమేష్, పర్కాల రవీందర్, ఆడేపు శివకుమార్,పోలాస మల్లేష్,నసీరుద్దీన్, సమ్మయ్య
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >