Posted on 2024-07-15 12:37:07
వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు తీసుకోవాలి
ఆరోగ్యశాఖ సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జిల్లా వైద్యశాఖ ఉపాధికారి డాక్టర్ విజయలక్ష్మి నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం సోమవారం ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు సలహాలు అధికారులకు జారీ చేశారు. వైద్య అధికారులు వారి హాస్పిటల్లో అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన మేరకు సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల్లో కార్యదర్శులతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో సీజనల్ వ్యాధులు పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు..
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్కు రూ.2 లక్షల విరాళం
Posted On 2026-03-07 07:38:45
Readmore >
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >