Posted on 2024-07-15 07:12:11
డైలీ భారత్, భువనేశ్వర్: భువనేశ్వర్,పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది..
సుమారు 46 ఏళ్ల తర్వాత భాండాగారం లోని విలువైన నగలు, బంగారు ఆభరణాలను 11 మందితో కూడిన ప్రత్యేక బృందంతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టెల ద్వారా వాటిని వెలుపలకు తీసుకొచ్చామని జగన్నాథ్ ఆలయం’ చీఫ్ అరబింద పధే ప్రకటించారు. లోపలి ఛాంబర్ తెరిచే ఉంటుందని, పూర్తి ప్రక్రియను ముగించేందుకు తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. కాగా, పొద్దుపోవడంతో నేడు (ఆదివారం) నగల విలువ లెక్కింపును అధికారులు నిలిపి వేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >