Posted on 2023-10-27 13:51:24
డైలీ భారత్, సత్రాజపల్లి : అటెంప్ట్ మర్డర్ కేసులో ఇద్దరు రిమాండ్ పాత కక్షలు మనసులో పెట్టుకుని గొడవలకు దిగి హత్య ప్రయత్నం చేసిన సత్రాజపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములైన 1, గుడిసె కరుణాకర్ తండ్రి నరసయ్య, 34 సం. 2, గుడిసె కార్తీక్ తండ్రి నరసయ్య, 29 సం. అనువారిని ఈరోజు నమ్మదగిన సమాచారంతో పట్టుకొని రిమాండ్ కు తరలించినారు అని టౌన్ సీఐ పీ కరుణాకర్ తెలిపారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >