Posted on 2024-07-01 18:43:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అవినీతికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్ -1ఐజి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ దర్యాప్తు చేసి నివేదిక ఐ.జి కి పంపాగా అట్టి నివేధిగా ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడం తో సోమవారం రోజున మల్టీ జోన్ -1 ఇంచార్జ్ ఐ.జి సుధీర్ బాబు ఐపీఎస్. హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >