Posted on 2026-03-14 08:10:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని ఓ గుడిసెలో కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ బృందం స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించింది. దాడి సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు జూదం ఆడుతూ పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైక్లు, ప్లేయింగ్ కార్డులు మరియు రూ.8,100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#sircillajillapolice #rajannasircilla #sircilla_rajanna_district
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >