| Daily భారత్
Logo




మానవత్వం చాటుకున్న పోలీసులు.

News

Posted on 2023-10-25 14:50:06

Share: Share


మానవత్వం చాటుకున్న పోలీసులు.

రోడ్ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట్ :ఎల్లారెడ్డిపేట్ మండలం అగ్రహారం మరియు వెంకటాపూర్ గ్రామాలలో అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తుండగా,అగ్రహారం గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వెళ్లి తగిలి రోడ్ ప్రమాదం జరుగగా అటువైపుగా ఫ్లాగ్ మార్చ్ చేస్తూ వెళ్తున్న అధికారులు  డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.ఐ శశిధర్ రెడ్డి,ఎస్.ఐ రమాకాంత్, BSF సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారిని  పోలీస్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కి పంపించడం వలన ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు అని ఎస్ఐ గారు తెలిపినారు.

Image 1

గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు

Posted On 2026-04-03 07:28:57

Readmore >
Image 1

చర్మకారుల సంఘం నాయకుడు సత్యాల వెంకన్న మృతి

Posted On 2026-04-03 06:41:35

Readmore >
Image 1

పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)

Posted On 2026-04-03 06:40:29

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు

Posted On 2026-04-03 04:36:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు

Posted On 2026-04-03 03:53:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు

Posted On 2026-04-03 03:51:24

Readmore >
Image 1

గ్రామ సభలతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీస్తారా..?

Posted On 2026-04-03 03:31:40

Readmore >
Image 1

మురికికాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Posted On 2026-04-03 03:29:16

Readmore >
Image 1

హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...

Posted On 2026-04-03 03:27:41

Readmore >
Image 1

దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు

Posted On 2026-04-03 03:25:40

Readmore >