| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్థిక సాయం అందించిన నాయకులు

ఆర్థిక సాయం అందించిన నాయకులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నాగుర్లగడ్డ తాండలో కేతవత్ మంజుల అనే మహీళ ఆకస్మిక మరణం చెందింది వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేశంపేట్ మండల జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి 5000/- రూ మాజీ సర్పంచ్ యెన్నం శ్రీధర్ రెడ్డి 5000/- ఇబ్రహీం 5000/- మరియు తలసాని పవన్ కుమార్ రెడ్డి 3000/- రూపాయలు ఆర్థిక సాయం అందించారు  నాయకులు మంచె పాండు యాదవ్   శంకర్ నాయక్,  పాండు నాయక్, రాజు నాయక్,రవి నాయక్ పాల్గొన్నారు...

Previous గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
Next బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు
ADVERTISEMENT