Posted on 2024-04-16 16:04:04
డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇల్లందకుంట లో స్వయం బుగా వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్వామి వారి కల్యాణానికి పట్టువ స్త్రాలు, ముత్యాల తలంబ్రా లు సమర్పించనున్నట్లు వెల్లడించారు...
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >