Posted on 2024-04-16 16:12:34
డైలీ భారత్, రాజంపేట: అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థి రేణుక మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థిని రేణుక తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం. వాండ్రాసి పెంచలయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు యాజమాన్యం పైనే పలు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు నేను పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >