Posted on 2023-10-14 18:36:46
బీసీలకు టికెట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం నాయకుడు డిమాండ్
డైలీ భారత్ సిరిసిల్ల : ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం బీసీ భవన్ లో విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రకారం టిక్కెట్లు ఇవ్వాల్సిందే అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు టిక్కెట్ కేటాయింపులు బీసీలకు సరైన ప్రాతినిధ్యం కలిగించకపోతే బీసీల ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలు కోల్పోతారని ఎలా అడుగుతారని ప్రశ్నించారు టిఆర్ఎస్ పార్టీ లాగానే బీసీలకు తగిన సీట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఏ పార్టీ అయినా బీసీలకు తాగిన న్యాయం టికెట్ విషయంలో న్యాయం జరగాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ లో డిక్లేషన్ ప్రకారం బీసీలకు 34 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని అన్నారు బిజెపి పార్టీ బీసీలకు టికెట్ విషయంలో బీసీల జనాభా ప్రకారం అసెంబ్లీ సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు బీసీలు 50 శాతం ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి ప్రధాన పార్టీలు ప్రకటించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నాం లేకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు గౌరీ రాకేష్ ముదిరాజ్ లక్ష్మణ్ ధనుష్ స్వామి నవీన్ రాము తరుణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >