Posted on 2023-10-14 15:39:20
డైలీ భారత్ సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సిరిసిల్ల చేనేత సెల్ పట్టణ అధ్యక్షులు గుడిసెట్టి బాలరాజ్ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి అందరికీ పేరున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలను వద్దకు తీసుకువెళ్లాలని ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లలో పద్మశాలిలకు 35 కిలోల రేషన్ కార్డు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7వేల రేషన్ కార్డులను తొలగించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందుకే టిఆర్ఎస్ అని ప్రభుత్వాన్ని మరోసారి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పేదలకు అందరికి న్యాయం జరుగుతుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో
సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప బాలరాజు నాయకులు ఎల్లె లక్ష్మీనారాయణ శివప్రసాద్ మ్యాన ప్రసాదు నూనె శ్రీనివాసు కోడం నాగభూషణం మచ్చ ఎల్లయ్య.
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Posted On 2026-08-17 15:17:48
Readmore >
అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్
Posted On 2026-08-17 15:01:32
Readmore >
పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం
Posted On 2026-08-17 14:52:49
Readmore >
ప్రజలకు చేరువైన పోలీస్... సిరిసిల్ల జిల్లా గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు
Posted On 2026-08-17 14:30:12
Readmore >
పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు..
Posted On 2026-08-17 14:29:19
Readmore >
రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-17 14:28:19
Readmore >
కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం
Posted On 2026-08-17 14:27:28
Readmore >
ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
Posted On 2026-08-17 13:45:49
Readmore >
గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-08-17 13:42:50
Readmore >