Posted on 2026-08-17 14:27:28
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో సరంపల్లి గ్రామం లో ఈ రోజు మాస్ క్లనింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రోజు గ్రామంలోని రోడ్లు ముర్కి కాలువలు శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో 6వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ పనులను పరిశీలించి, పరిశుభ్రత, పాటించాలని వర్షం నీరు నిలువ ఉండకుండా చూడాలని దోమలు రాకుండ, చూడాలని మున్సిపల్ సిబ్బందికి తెలియజేశారు
ఈ కార్యక్రమం లో మున్సిపల్ శనిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ జవాన్ దీపక్ మరియు వార్డ్ అధికారి కాశీరం పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు సిబ్బందిని పంపిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మరియు కమిషనర్ పార్వతాలు కి ధన్యవాదములు
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Posted On 2026-08-17 15:17:48
Readmore >
అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్
Posted On 2026-08-17 15:01:32
Readmore >
పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం
Posted On 2026-08-17 14:52:49
Readmore >
ప్రజలకు చేరువైన పోలీస్... సిరిసిల్ల జిల్లా గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు
Posted On 2026-08-17 14:30:12
Readmore >
పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు..
Posted On 2026-08-17 14:29:19
Readmore >
రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-17 14:28:19
Readmore >
కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం
Posted On 2026-08-17 14:27:28
Readmore >
ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
Posted On 2026-08-17 13:45:49
Readmore >
గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-08-17 13:42:50
Readmore >